Wednesday 7 August 2013

శ్రీశైల స్థల పురాణము

భక్తి సమాచారం
శ్రీశైల స్థల పురాణము

పురాణాలలో శ్రీ శైలం శ్రీశైల చాలా పురాతన మైన మహాక్షేత్రము. ఇందు పర్వతుడను నైష్టిక బ్రహ్మచారి యొకడు పరార్థ ప్రవణు డై కారణ జన్ముడ వ దాగిన వాడు. కృత యుగ మున బహుకాలము త పమొనర్చినాడు. అతడు లోకమునుద్ద రింప సంకల్పి౦ఛి నాడు. తను పరార్ధ ప్రవణత చె బర మేశ్వరుని సైతము విస్మయంపడ జే సినాడు. తన తప: ఫలముగా సర్వ తీర్ధ ములలో సర్వదేవతలతో సర్వపర్వతములతో స్వర్గ మర్త్య పాతాళ స్దిత ములగు నిఖిలదివ్య పదార్ద ములతో సకల మహో ష ధులతో సదాశివుని, పరా శక్తి యగు పార్వతితో పాటు నిత్య ము తన యందు సంనిహితుడ గునట్లు తానే నాడో చేయగలిగి నాడు. శ్రీ శైల క్షేత్ర మహిమలు విప్పు చెప్పు స్కంద మందలి శ్రీ శైల ఖండము నాది యుగమందు పార్వతికి బరమేశ్వరుడి చ్చటనే చాల కాలము నాడు పంచిచి నాడు. ఈ శ్రీ శైల ఖండము నుండి రస వంతమగు మహా గ్రంథము గా ప్రవచించి, వ్యాస మహర్షి దీని సు పాయసముగా శ్రీ మల్లి కార్జున మహా దేవునికి సమర్పించుట, యాతని వలన వరములు వడయుట జరిగి బహు కాలమైనది. అవతార పురుషుడ గు శ్రీరామచంద్ర మూర్తి సీతామదేవితో నిటకు వచ్చి యిచ్చట గిరి ప్రదక్షిణ మొనర్చి తన బ్రహ్మ హత్యను దొలగించుకొనుట జరిగి యెంత కాలమో మైనది. ఇందు దాహరింపబడిన ప్రదక్షిణ విధ లో రామప్రదక్షిణ మొకటి. శ్రీరాముడు రావణ వదానంతరము తనకు దాపరించిన బ్రహ్మహత్యను బాపుకోనుట కై సేతువుకడ రామ లింగేశ్వర ప్రతిష్ట మొనర్చి నాడు. కాని, నిశ్శే షముగా దాని నిండి విముక్తుడు గాలేదు. అతడు వశిష్టాదులు నియోగింప నిటకు వచ్చి యీ గిరి ప్రదక్షణ మొనర్చి దానిని దొలగించు కొనినాడు. స్పష్టముగా శ్రీ శైల ఖ౦డ ము దీ నిని వచి౦ చు చున్నది. ఈత ని యీ గిరి ప్రదక్షిణ ఉత్తర ద్వార మగును మాహేశ్వర ము నుండి యారంభ మైనది. అ సమయమున రాముడి ట సీతా సహితు డై ఒనర్చిన ప్రతిష్టలు గూడ జాలగాలవు. త్రిపురాంత కాదుల యందలి రామేశ్వరాల యా దు లప్పుడు వెలసిన వియే! మల్లి కార్జునాలయమున నే సీతారాములు ప్రతిష్ట కు జెందిన సహస్ర లింగేశ్వరాలయములు రెండు ప్రత్యేక ముగా భిన్న భిన్న స్ధలము లందున్నవి. అవి యిందులకు నిదర్శనము. ఇవిగాక, శ్రీశైలద్వారా ములుగా ఎన్నబడుచున్న త్రిపురాంత కాదులయందు రామప్రతిష్ట త ములగు రామేశ్వరాలయాదులు తత్తి ర్ధాదులు ఎన్ని యో స్కా౦దమున వీ నితొ పాటు వర్ణింపబడుచున్నవి. ఇది గాక, రాముడింత కు ముందే సీతా న్వేషణార్ధ ముదండ కారణ్యమున సంచరించుచు ఇటకు నచ్చినట్లు హరి వంశాంతర్గముగు నాశ్చర్య పర్వము 'శే షెధర్మ' మను పేరు ధీ నిని విశ దీ కరించినది. బ్రహ్మ ఇచ్చట తప మొనర్చి మల్లికార్జునునిని ప్రసన్నునిగా జే సుకొని యాత ని వలన దన యిచ్చా మాత్ర మున సృష్టి యంత ము జరుగునట్లు వరము వడ సి, సృష్టి యంత యు నిటనుండి జరిపినట్లు స్ధల నిర్దేశముతో శ్రీ శైలఖిండ ము మనకు జూటి చెప్పచున్నది.